ATP: అనారోగ్యంతో సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నాం హనుమంతరాయ చౌదరిని ఎంపీ పార్థసారథి, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పరామర్శించారు. ఆయన కుమారుడు మారుతిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.