ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు చేరువ చేసే దిశగా జె.ఎస్ ఫుడ్స్ మిల్లెట్స్ నూతన దుకాణాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఇవాళ ప్రారంభించారు. శివకృష్ణ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ దుకాణం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.