NDL: బనగానపల్లె మండల పరిధిలోని నందివర్గంలో శ్రీ అల్లా బకాష్ మియా స్వామి ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.16,016, రెండవ బహుమతిగా రూ.12,016, మూడవ బహుమతిగా రూ.8,016, నాలుగో బహుమతిగా రూ.4,016 అందజేయనున్నట్లు పేర్కొన్నారు.