PLD: నరసరావుపేటలోని డీపీటీవో కార్యాలయాన్ని జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి సందర్శించి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖ పనితీరు, రవాణా సేవలు, పరిపాలనా అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డీపీటీవో పల్నాడు టీ. అజితా కుమారి, అకౌంట్స్ ఆఫీసర్, డిపో మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.