E.G: రాజమండ్రి తాడితోటలో శ్రీరామనవమి అన్నసంతర్పణ కార్యక్రమంలోవైసీపీ మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి శనివారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించి భక్తిని చాటుకున్నారు. రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ వార్డు ఇంఛార్జ్ బూడిద శరత్ కుమార్, కాటం సంజయ్ పాల్గొన్నారు.