VZM: జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియలో భాగంగా తాజా సీనియారిటీ జాబితాను విడుదల చేశారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సీనియారిటీ జాబితాలో తప్పులు ఉంటే నేటి నుంచి ఈనెల 26 వరకు DEO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.