NLR: కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామాలలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.