CTR: తవణంపల్లి మండలంలో టోకెన్లు పొందిన మామిడి రైతులకు ఇవాళ, రేపు ఉదయం 10 గంటలకు దిగువమాఘం సొసైటీ భవనం వద్ద కవర్లు పంపిణీ చేయనున్నారు. రైతులు తమకు కేటాయించిన తేదీల్లోనే రావాలని అధికారులు కోరారు. కవర్లు లూజ్గా ఉండే అవకాశం ఉన్నందున సంచులు తీసుకు రావాలని హార్టికల్చర్ అధికారిణి సాగరిక సూచించారు.