NLR: విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార గ్రామ పెద్దలు తమ నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మత్స్యకార సంఘం పెద్ద కాపుగా ఆడంగారి కనకయ్య, నడిం కాపుగా కొండూరు ఏడుకొండలు, చిన్న కాపుగా కొండూరు అమరేంద్ర, క్యాషియర్గా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించారు.