E.G: కడియపు లంక రూర్బన్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు తాజా మాజీ సర్పంచ్ మారిశెట్టి పద్మావతి స్వాగతం పలికారు. ప్రత్యేక అధికారి బాధ్యతలు తీసుకున్న సునీల్ కుమార్కు ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, పీఎసీఎస్ ఛైర్మన్ నర్సయ్య, కూటమి నాయకులు సుబ్బారావు, తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.