నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రవీందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.