AKP: వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలమంచిలి రూరల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆటోపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మైక్లో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరపత్రాలలో అతికిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.