NLG: చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత ఏడాది మార్చి 29 నుంచి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 1,53,510 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి తెలిపారు. ఆలయ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు సమక్షంలో.. ఎండోమెంట్ అధికారి పూర్ణచందర్రావు పర్యవేక్షణలో లెక్కింపు జరిపారు.