SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ అంగన్వాడి భవనంలో అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ఉల్లాస్ పథకం ద్వారా అమ్మకు అక్షర పరీక్షను IKP CC సుజాత, దుర్గయ్య పర్యవేక్షణలో జరిగింది. 30 మంది మహిళలు పరీక్ష రాశారు. సర్పంచ్ వార్ల రమ్య, APM సరిత పరిశీలించారు. VOA తుకారం ఉన్నారు.