అన్నమయ్య: అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు తరపున మంత్రి పొంగూరు నారాయణ తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 పునర్విభజన చట్టం సెక్షన్-5 సవరణల కోసం కేంద్రాన్ని కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.