ప్రకాశం: మర్రిపూడి మండలం కూచిపూడిలో శనివారం కొండపి మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరంలో ఛైర్మన్ కర్ణ తిరుపతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశువులకు ఉచిత టీకాలు వేశారు. గొర్రెలకు సీ ఇస్తున్నారు వ్యాధులు చూపకుండా మందులు పంపిణీ చేశారు. అనంతరం రాయితీపై పశువుల మేత కోసం జొన్నలు ఐదు కేజీల బ్యాగులను గ్రామస్తులకు పంపిణీ చేశారు.