BHPL: గోరికొత్తపల్లి మండలం కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా BJP రాష్ట్ర అధికార ప్రతినిధి, BJP జిల్లా అధ్యక్షులు నిషిధ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, మండల అధ్యక్షులు విష్ణు యాదవ్ ఉన్నారు.