జింబాబ్వే 3 వన్డేల సిరీస్ కోసం 2027 జనవరిలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా 2002 తర్వాత భారత పర్యటనకు జింబాబ్వే రావడం ఇదే తొలిసారి. నాడు జింబాబ్వేపై భారత్ 2-0తో టెస్ట్ , 3-2తో వన్డే సిరీస్లను సొంతం చేసుకుంది. కాగా ఇరుజట్ల మధ్య జరిగిన గత 4 వన్డే సిరీస్(2013, 2015, 2016, 2022)ల్లోనూ జింబాబ్వే తమ సొంతగడ్డపైనే వైట్ వాష్ అయ్యింది.