NLG: గుండ్లపల్లి(డిండి) మండల కేంద్రంలోని తైబజార్ వేలం పాటను ఈ నెల 30న పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి జంగయ్య తెలిపారు. ఆసక్తి గల వారు ముందస్తుగా రూ.5,500 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.