KMR: సెన్సస్–2027లో భాగంగా మే 11 నుంచి జిల్లాలో గృహ గణన ప్రారంభం కానుందని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు, అధికారులు యాప్ల వినియోగం, 34 ప్రశ్నలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సీపీవో రఘునందన్ పాల్గొన్నారు