MBNR: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వీర హనుమాన్ దేవాలయానికి గురువారం ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ వంటసామాగ్రి వితరణ చేశారు. ఆ సామాగ్రిలతో దాదాపు 2000 మంది భక్తులకు అన్నదానం చేయడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు.