ప్రకాశం: అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి స్వామి గురువారం విడుదల చేశారు. అడ్మిషన్లకు అంబేద్కర్ గురుకులాలకు పెద్ద ఎత్తున అప్లికేషన్ రావటం విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం విశ్వాసానికి నిదర్శనం అనే మంత్రి అన్నారు. బంగారు భవితకు నిలయాలుగా గురుకులాలు మారాయి అన్నారు.