HNK: నడికూడ(M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుండి 16 మంది విద్యార్థులు గురుకుల ఎంట్రెన్స్ పరీక్ష రాయగా 15 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులను గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ సన్మానించారు. విద్యార్థులు కష్టపడి చదివి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు.