GNTR: గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియానికి మహర్దశ తీసుకొస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో స్టేడియం అభివృద్ధి కోసం రూ.170 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.