W.G: నరసాపురం(మం) చిట్టవరం గొందిలో జరిగిన ‘రైతన్న నీకోసం’ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు పాల్గొన్నారు. మత్స్యకార రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారులు, రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.