TPT: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వడగాల్పులు, వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించే బ్యానర్ను జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు ప్రారంభించారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. బాలకృష్ణ నాయక్ సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.