E.G: కడియంలో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ సమారోప్ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా భాజపా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం, ప్రశిక్షణకు సంబంధించిన పలు అంశాలు, ప్రాధాన్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.