PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఇంటి నల్లాలకు బిరడాలు సరిగా పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. నల్లాల సంపులను శుభ్రంగా లేకపోతే నాచు, మట్టి పేరుకుపోయి మురికి నీరు, దుర్వాసన వచ్చే ప్రమాదం ఉందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలన్నారు.