BDK: రాబోయే గోదావరి పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ డిప్యూటీ CM హామీ ఇచ్చారు. భద్రాచల రామాలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి రూ. 500 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.