వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో (డీసీసీ) ప్రజా ప్రతినిధిగా K.రమేష్ గౌడ్ Ex ZPTC నూతనంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.