టీమిండియా మాజీక్రికెటర్ అశ్విన్ భారత బౌలింగ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బుమ్రా తర్వాత భారత జట్టు పరిస్థితేంటీ? బ్యాటింగ్ ఉన్నంత ఆకర్షణీయంగా బౌలింగ్ ఉండట్లేదు. దీంతో రాబోయే తరంలో పిల్లలు బౌలింగ్ ఎంచుకోకపోవచ్చు. బ్యాటర్లు కొట్టే సిక్స్లు, ఫోర్లు వారిని అలరిస్తాయి. బౌలింగ్తోనూ మనం టోర్నమెంట్లు, సిరీస్లు గెలవొచ్చని ఎవరు గ్రహిస్తారు?’ అని ప్రశ్నించాడు.