AP: విజయనగరం జిల్లా రాజాంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. ఈనెల 24 వరకు ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం జరగనుంది. ఈ క్రమంలో అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలను సమర్పించారు.