ఖమ్మం వెలుగు మట్ల భూదాన్ భూమిలో ఇళ్లు కోల్పోయిన వారికి సరైన న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ పాలకుర్తి కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం సరైంది కాదని విమర్శించారు.