MLG: తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన ముకుందం (35) మద్యం మత్తులో తాడ్వాయి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని మద్యం మత్తులో శుక్రవారం రాత్రి రోడ్డుపై గాయాలతో ఉండడంతో స్థానికులు గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.