TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఈగల్ టీమ్ దాడులు చేస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో సోదాలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో రెండు గ్రాముల కొకైన్ను అధికారులు సీజ్ చేశారు. సోదాల సమయంలో మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ హౌస్లో జరుగుతున్న పార్టీలో ఏపీకి చెందిన ఎంపీ, జైపూర్ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం.