NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని అన్ని మసీదులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. రంజాన్ పండుగ సందర్భంగా పలు మసీదులలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలైన ఇమామ్, మౌజానులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు.