పసికందు నుంచి పండు ముసలి వరకు అందరూ పాలు తాగుతారు. అయితే, ఇటీవల కల్తీ పాల వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు లాభాపేక్ష కోసం పాలల్లో డిటర్జెంట్లు, యూరియా, పిండి పదార్థాలు, ప్రమాదకరమైన రసాయణాలను కలిపి కల్తీలకు తెగబడుతున్నారు. వాటిని ఎలా గుర్తించాలి అనే అంశంపై ‘ఆహార భద్రత ప్రమాణాల శాఖ’ అధికారులు పలు సూచనలు చేశారు. వాటిని పైన తెలిపిన ఫొటోలో చూడొచ్చు.