HNK: కేయూ మాజీ VC లింగమూర్తి ఇవాళ అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో ఆయన కేయూ అభివృద్ధికి చేసిన సేవను పలువురు గర్తు చేసుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో 2009 అప్పటి CM YSR దృష్టికి తీసుకెళ్లి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రస్తుతం 6 బీటెక్ కోర్సుల్లో 360 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.