AP: దేశ సరిహద్దుల భద్రత, జాతీయ భద్రత, దేశ భవిష్యత్తు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి కార్యకర్తలో ఉండాలని సూచించారు.