SRPT: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాను మానిటరింగ్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తేజస్ తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.