WNP: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వీపనగండ్ల మండల కేంద్రంలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దగడ 38.5°C, వెల్గోండ 38.3°C, కన్నాయిపల్లి 38.0°C, గోపాల్ పేట 37.6°C, వనపర్తి 37.5°C, రేవల్లి 37.4°C, ఎదుల 37.3°C డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.