ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఆయన పలు గ్రామాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు.