ADB: కేంద్రంలోని BJP ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుందని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అమెరికాకు మద్దతు తెలపడం వల్లే ఇరాన్ చమురు సరఫరాను నిలిపివేయడంతో ఈ దాపురించిందని తెలిపారు.