NZB: బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం ముస్లీమ్ మైనారిటీ సోదరులతో కలిసి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన – సంక్షేమ స్వర్ణయుగం గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిజమైన లౌకికవాదంతో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.