రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ ప్రస్తుతం మంచు కొండల్లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందట. 2026 జూన్/జూలై నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.