W.G: నరసాపురం పట్టణం రాయిపేటలోని శ్రీ చక్ర సహిత శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ జాతర మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం అమ్మవారికి విశేష అభిషేకాలు, శాంతి హోమం, 8న అమ్మవారిని నిలబెట్టుట, 21న సారె సమర్పణ, 22వ తేదీన ఆదివారం నిప్పుల గుండం, అమ్మవారి జాతర, 27వ తేదీ శుక్రవారం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు.