NDL: దొర్నిపాడు మండలంలోని 8,400 ఇళ్లలో 7,200 ఇళ్ల నుంచి 85% పన్నులు వసూలు చేసినట్లు ఎంపీడీవో సావిత్రి గురువారం తెలిపారు. అమ్మిరెడ్డి నగరంలో 95% వసూలు పూర్తయినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.11 లక్షలు సేకరించగా, మార్చి చివరి నాటికి మొత్తం వసూలు పూర్తి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.