PBKSతో మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. 28 పరుగుల వద్ద ఓపెనర్ నిస్సంక (11) వికెట్ను కోల్పోయింది. అయితే, అర్షదీప్ బౌలింగ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద KL రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను శశాంక్ సింగ్ జారవిడిచాడు. ప్రస్తుతం రాహుల్ (35*), రాణా (22*) క్రీజులో ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో 68/1.