KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన చిన్న మొగులయ్య నిన్న రాత్రి ఇంట్లో రొట్టె ముక్కలు తిని, గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బయటకు వచ్చి రోడ్డుపై పడి మృతి చెందాడు. రొట్టె ముక్క వలన..? ఇతర కారణాల అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేశామని గురువారం ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.