పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు. భారత్లో తాము సురక్షితంగా ఉన్నామని, ఇవాళ సౌతాఫ్రికాతో జరిగే T20 WC సెమీస్ పోరుకు మాట్ హెన్రీ అందుబాటులో ఉంటాడని తెలిపాడు. కాగా శ్రీలంకను పాక్ నిర్ణీత స్కోర్కు పరిమితం చేయలేకపోవడంతో కివీస్ లక్కీగా సెమీస్ బెర్త్ కొట్టేసిన సంగతి తెలిసిందే.